Virat Kohli | టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. విరాట్ కోహ్లీ సైతం రిటైర్మెంట్ ప్రకటించబోడుతున్నాడని.. ఈ మేరకు బీసీసీఐకి సమాచారం అందించినట్లుగా తెలుస్తున్నది. అయితే, బోర్డ�
WTC Final | భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2025-2027 సైకిల్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ను భారత్లోనే పరిశీలిస్తున్నది. డబ్ల్యూటీసీ తొలి ఎడిషన్ ఫైనల్ 2021లో సౌతాంప్టన్లో, రెండో ఎడిషన్ ఫైనల్ 2023లో ఓవల్లో జర
భారత్, పాకిస్థాన్ మధ్య మొదలైన యుద్ధ సెగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)నూ తాకింది. శుక్రవారం నుంచి వారం రోజుల పాటు ఈ లీగ్ను వాయిదా వేస్తున్నట్టు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది
భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వివాదాస్పద రీతిలో వార్తల్లోకెక్కాడు. భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ అసందర్భ ట్వీట్ చేశాడు. మహాత్మా గాంధీ మాటలను ఉదహరిస్తూ ‘కన్న�
భారత భద్రతా దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. ఎల్లవేళలా దేశం గర్వపడే విధంగా మన సైనికులు విరోచితంగా పోరాడుతూనే ఉన్నారు. భద్రతా బలగాల నైతిక ైస్థెర్యాన్ని దెబ్బతీయకుండా నకిలీ వార�
ప్రపంచ ఆర్చరీ వరల్డ్కప్లో భారత ఆర్చర్లు పతకాల వేటలో మరో ముందడుగు వేశారు. రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ఇద్దరు ఆర్చర్లు సెమీస్ చేరగా కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో భారత జట్టు కాంస్య పోరుకు అర్హత స�
ఐపీఎల్తో పాటు సమాంతరంగా పాకిస్థాన్లో జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) సైతం వాయిదా పడింది. పాక్ ప్రధాని మహ్మద్ షెహబాజ్ ఆదేశాలతో తాము పీఎస్ఎల్ను వాయిదా వేస్తున్నట్టు పాకిస్థాన్ క
IPL 2025 : ఐపీఎల్ మ్యాచ్లను వారం పాటు వాయిదా వేసిన బీసీసీఐ ఆటగాళ్ల భద్రతకు పెద్ద పీట వేస్తోంది. ధర్మశాలలో చిక్కుకుపోయిన ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals), పంజాబ్ కింగ్స్(Punjab Kings)క్రికెటర్లను సురక్షితంగా ఢిల�
UAE - PCB : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB)కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) ప్రభుత్వం ఊహించని ఝలక్ ఇచ్చింది. పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL 2025) మ్యాచ్లను తమ దేశంలో నిర్వహించేందుకు ఆసక్తి చూపిండం లేదు.